http://www.propellerads.com/?rfd=TwUb

info

Monday, 23 March 2015

On 17:56 by Unknown   No comments
shilpa
తొమ్మిది కోట్ల రూపాయలు డబ్బులు తీసుకుని తిరిగి చెల్లించకుండా మోసం చేసిందంటూ ఎంకె మీడియా ఫిర్యాదు చేయడం, కోల్‌కతా పోలీసులు కేసు నమోదు చేయడంపై బాలీవుడ్ నటి శిల్పాశెట్టి ట్విట్టర్ తీవ్రంగా స్పందించింది. 
 
"క్రేజీ న్యూస్! మనోజ్ జైన్ (ఎంకే మీడియా బోర్డ్ డైరెక్టర్) చేస్తున్న పరిహాస్పద వ్యాఖ్యలపై నేను ఛాలెంజ్ చేస్తున్నా. తను (జైన్) చేసిన వ్యాఖ్యలు నేను కష్టపడి సంపాదించుకున్న పాప్యులారిటీని నిర్వీర్యం చేయాలని చూస్తున్నట్లుగా ఉంది. కేసుకు సంబంధించి న్యాయసలహా కోరుతున్నాం. అతనో డిఫాల్టర్, మోసగాడని క్లియర్ గా తెలుస్తోంది. ఇలాంటివాటి పట్ల చాలా అసహ్యంగా ఉంది" అని శిల్పా ట్వీట్ చేసింది. 
 
అదేవిధంగా ఆమె భర్త, ఎఫ్ఐఆర్ లో పేరున్న వ్యాపారవేత్త రాజ్ కుంద్రా స్పందిస్తూ, ఎంకే మీడియా పై తీవ్రంగా మండిపడ్డారు.

0 comments:

Post a Comment

Flipkart App Install

http://affiliate.flipkart.com/install-app?affid=svteammov