http://www.propellerads.com/?rfd=TwUb

info

Thursday, 20 July 2017

On 12:05 by Unknown   No comments
హైదరాబాద్: డ్రగ్ కేసులో గురువారం సినిమాటోగ్రాఫర్ శ్యామ్ కె నాయుడును ప్రత్యేక దర్యాఫ్తు బృందం (సిట్) అధికారులు విచారించనున్నారు. విచారణ కోసం ఆయన ఎక్సైజ్ ఆఫీస్‌కు బయలుదేరారు. 'జ్యోతిలక్ష్మి' నుంచి కెల్విన్ అకౌంట్లో డబ్బులు: అడ్డంగా బుక్కైన పూరీ, నార్కోటిక్ పరీక్షవ్యూహం మార్చిన అధికారులు

వ్యూహం మార్చిన అధికారులు

తొలుత ఈ రోజు (జూలై 20వ తేదీ) నటి చార్మీని విచారించాల్సి ఉంది. శ్యామ్ కె నాయుడును ఈ నెల 23న విచారించాల్సి ఉంది. కానీ అనూహ్యంగా శ్యామ్ కె నాయుడును అధికారులు ఈ రోజు పిలిచారు. చార్మీని ఏ తేదీన విచారిస్తారో తెలియాల్సి ఉంది.
పూరీకి అత్యంత సన్నిహితుడు

పూరీకి అత్యంత సన్నిహితుడు

శ్యామ్ కె నాయుడు దర్శకుడు పూరీ జగన్నాథ్‌కు అత్యంత సన్నిహితుడు. డ్రగ్ సప్లయర్ కెల్విన్ మొబైల్‌లో శ్యామ్ కె నాయుడు మొబైల్ నంబర్‌ను సిట్ అధికారులు గుర్తించారు.

0 comments:

Post a Comment

Flipkart App Install

http://affiliate.flipkart.com/install-app?affid=svteammov