http://www.propellerads.com/?rfd=TwUb

info

Friday, 28 July 2017

On 13:49 by Unknown   No comments
రోడ్డు ప్రమాదంలో టీఆర్‌ఎస్‌ నేత మృతి
నార్కెట్‌పల్లి: వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ఘటనలో టీఆర్‌ఎస్‌ నేత మృతిచెందాడు. నల్గొండ నియోజకవర్గ ఇంచార్జి దుబ్బాక నర్సింహారెడ్డి సోదరుడు దుబ్బాక సతీష్‌రెడ్డి కారులో ప్రయాణిస్తుండగా.. ఈ ప్రమాదం జరిగింది.
 
విశాఖపట్నం నుంచి చిట్యాల వైపు వస్తుండగా.. నార్కెట్‌పల్లి బైపాస్‌ రోడ్డుపై శుక్రవారం తెల్లవారుజామను ఈ ప్రమాదం జరిగింది. సతీష్‌ రెడ్డి భార్య మమత నెరడ ఎంపీటీసీగా పని చేస్తున్నారు. ఘటనాస్థలాన్ని నకిరేకల్‌ ఎమ్మెల్యే వేముల వీరేశం పరిశీలించారు

0 comments:

Post a Comment

Flipkart App Install

http://affiliate.flipkart.com/install-app?affid=svteammov