info
Thursday, 17 August 2017
On 11:58 by Unknown No comments
కర్నూలు: నంద్యాల ఉప ఎన్నికల నేపథ్యంలో టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి తరపున ప్రముఖ సినీనటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ ప్రచారం నిర్వహించారు. కాగా, బుధవారం బాలకృష్ణ రోడ్ షో ప్రారంభమైన కొద్దిసేపటికే అపశృతి చోటు చేసుకుంది.
ఓటు తూటాతో జగన్ పార్టీకి బుద్ధి చెప్పండి: శిల్పాపై బాలకృష్ణ తీవ్ర వ్యాఖ్యలు
అపశృతి
బాలయ్య ప్రయాణిస్తున్న కాన్వాయ్లోని ఓ వాహనం ఓ బాలుడిని ఢీకొట్టింది. దీంతో గాయపడ్డ బాలుడ్ని వెంటనే ఆస్పత్రికి తరలించారు. బాలుడు స్వల్పంగా గాయపడ్డాడని, చికిత్స అందిస్తున్నామని వైద్యులు తెలిపారు. ప్రమాదమేమీ లేదని చెప్పారు.
కొనసాగిన రోడ్ షో
ఆ తర్వాత, బాలకృష్ణ తన ప్రచారాన్ని కొనసాగించారు. ‘నాన్న గారు ఎప్పుడైతే పార్టీ స్థాపించారో.. ఆయన అభిమానులంతా ముందుకొచ్చి పార్టీని నడిపించారు. ఇప్పుడు చంద్రబాబు నాయకత్వాన్ని మరింత బలపర్చాలి'అని బాలకృష్ణ కోరారు. రాష్ట్రాభివృద్ధి కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు అహర్నిశలు కష్టపడుతున్నారని తెలిపారు.
అభివృద్ధికి అడ్డుగా వైసీపీ..
నంద్యాల అభివృద్ధికి తెలుగుదేశం ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని.. ఇప్పటికే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిందన్నారు. రైతులకు రుణాల నుంచి విముక్తి కల్పించిన ఘనత టీడీపీ ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. ప్రభుత్వం చేసే అన్ని పనులను అడ్డుకోవడమే ప్రతిపక్షం లక్ష్యంగా పెట్టుకుందని బాలకృష్ణ విమర్శించారు. ప్రజలకు మంచి చేసే పనులపై సూచనలు ఇవ్వాల్సింది పోయి ప్రభుత్వాన్ని విమర్శించడమే విపక్ష నేతలు పనిగా పెట్టుకున్నారని ఆక్షేపించారు.
Subscribe to:
Post Comments (Atom)
Search
-
అమెజాన్ డిస్కౌంట్ అమ్మకానికి ఈ లింక్ క్లిక్ చేయండి Click this link for Amazon Discount Sales https://whatyourbuy.in/amazon-discount-finde...
-
చెన్నై: విలక్షణ నటుడు, హీరో కమల్ హాసన్ తాజా ట్వీట్ సంచలనంగా మారింది. దీంతో ఆయన రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వనున్నారనే అంచనాలు భారీగా ...
-
Shares of Securities and Intelligence Services (India) Ltd. made its stock market debut at Rs 879.8 apiece, a premium of 8 percent to i...
-
బిగ్ బాస్ ప్రారంభ కార్యక్రమంపై నెటిజన్ల నెగటివ్ రియాక్షన్లను అలా పక్కన పెట్టండి. కానీ అది తొలి ఎపిసోడ్లలోనే కొందరి హృదయాలన...
-
పవర్ స్టార్ పవన్ కల్యాణ్.. తన స్నేహితుడు, దర్శకుడు త్రివిక్రమ్తో ఓ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలో పవన్ సాఫ్ట్ వేర్ ఇంజనీరుగ...
-
హైదరాబాద్: డ్రగ్ కేసులో గురువారం సినిమాటోగ్రాఫర్ శ్యామ్ కె నాయుడును ప్రత్యేక దర్యాఫ్తు బృందం (సిట్) అధికారులు విచారించనున్నారు. విచారణ కోసం...
-
Grey market premium soars on Security and Intelligence IPO; listing likely at 10-15% premium The price quoted in the grey market is the ...
-
ఎన్టీఆర్ హోస్ట్గా చేస్తున్న బిగ్ బాస్ షో ఎపిసోడ్ 4తో సందడి చేశారు బిగ్ బాస్ హౌస్లో ఉన్న సెలబ్రిటీలు. నిజానికి బిగ్ బాస్ షో అంటేనే వివాదాల...
-
చెన్నై: నటి శ్రుతిహాసన్పై సీనియర్ నటి ఖుష్బూ పరోక్షంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. సంఘమిత్ర చిత్రంపై పలువురు సత్యదూర వదంతులను సృష్టిస్తున్...
Akshith Nihaal. Powered by Blogger.
0 comments:
Post a Comment